RSS Amplifier

News source

Telangana Express News

telanganaexpressnews.comSource feed ↗11 articles

Live Last read · last published · next check

Written by

Latest articles

Rangareddy: అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా కీ.శే.రాగం సుజాత యాదవ్ దశదినకర్మ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి, నల్లగండ్లలోని వర్టెక్స్ కింగ్స్ పార్క్ విల్లాస్ 224నెం.లో తెలంగాణ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంకితమైన కీ.శే. రాగం సుజాత యాదవ్ దశదినకర్మ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ దశదినకర్మ కార్యక్రమానికి పిఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి…

వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేస్తారు? వ్రత విధానం ఏమిటి? – సిరిసంపదలు, సౌభాగ్యం, ఆయురారోగ్యాల కోసం భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో వరలక్ష్మీ వ్రతానికి విశిష్ట స్థానం ఉంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలు ముఖ్యంగా ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహంతో కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, సౌభాగ్యం కలగాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి స్వరూపంగా…

Hyderabad: ఆలే నరేంద్ర పోరాట స్ఫూర్తి.. బీసీల సామాజిక న్యాయానికి దిక్సూచి!

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: టైగర్ ఆలే నరేంద్ర చూపిన పోరాట స్ఫూర్తిని నేటి సామాజిక న్యాయ ఉద్యమంతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అన్నారు. బీసీలు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆలే నరేంద్ర సాగించిన పోరాటం తెలంగాణ రాజకీయ చరిత్రలో ప్రత్యేక అధ్యాయమని పేర్కొన్నారు. మన ఆలోచన సాధన సమితి (మాస్) వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు అధ్యక్షతన ఆలే నరేంద్ర 80వ జయంతి…

మహాత్మా గాంధీ పార్కు పునరుద్ధరణ పనులకు శ్రీకారం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : నార్సింగి సర్కిల్‌ నెక్నాంపూర్‌ డివిజన్‌ పరిధిలోని అల్కాపూర్‌ టౌన్‌షిప్‌లో మహాత్మా గాంధీ పార్కు పునరుద్ధరణ పనులకు రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు పిల్లలు, మహిళలు, వృద్ధులకు ఉపయోగపడేలా పార్కును మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పార్కులో…

Rangareddy : కొండా విజయ్ కుమార్ తో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ హుడాకాలనీ లోని హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ ను తెలంగాణ రాష్ట్ర మహాసభ, నూతన శేరిలింగంపల్లి మండల మహాసభ కార్యవర్గం మరియు బస్తీ సంఘాల ప్రతినిధులతో కలిసి శేరిలింగంపల్లి మండల ఆర్యవైశ్య మహాసభ మండల జనరల్ సెక్రటరీగా సేవా రత్న పోలా కోటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన శేరిలింగంపల్లి మండల ఆర్యవైశ్య మహాసభ…

Rangareddy: సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ వేడుకలలో పాల్గొన్న మల్లెల జయ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం18వ తేదీ మంగళవారం సాయంత్రం 3గంటలకు ట్యాంక్ బండ్ పై బహుజన వీరుడు, వీరత్వానికి ప్రతీక, బహుజన ఆత్మగౌరవానికి స్ఫూర్తి, సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ , దుద్దిల శ్రీధర్ బాబు , శాసన మండలి…

Hyderabad: 22-ఏ రద్దు చేయాలి.. ప్రజల భూములపై ఈ ‘నిషేధం’ ఎందుకు? గుజ్జ సత్యం

• సామాన్యుడి ఆస్తికి సంకెళ్లు.. దళారులకు దారులు! 22-ఏ పేరుతో వేధింపులు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 18: 22-ఏ నిబంధనను భూముల రక్షణకు ఉపయోగించాల్సిన ప్రభుత్వం.. అదే నిబంధనను సామాన్యుల ఆస్తులపై కత్తిగా మార్చిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ భూములు, చెరువులు, వక్ఫ్‌, దేవాదాయ, అటవీ, ఇతర రక్షిత భూములను కాపాడటం ప్రభుత్వ బాధ్యతే…

Hyderabad: మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టడమే వారికి నిజమైన నివాళి

• విగ్రహాలతో పాటు.. బీసీల సంక్షేమానికీ ప్రాధాన్యం • బీసీ విద్యార్థుల భవిష్యత్తు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి: గుజ్జ సత్యం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్‌: మహనీయుల విగ్రహాల ఏర్పాటుతో పాటు వారి ఆశయాలకు అనుగుణంగా బీసీల సంక్షేమం, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం…

Rangareddy: ప్రమాద బాధితుడికి ఆర్థిక సాయం అందించిన మిరియాల ప్రీతమ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మదినగూడ డివిజన్ పరిధిలో ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి జారిపడి గాయపడిన దినేష్ అనే వ్యక్తి ప్రస్తుతం ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. చికిత్సకు…

Rangareddy: సమానత్వం కోసం పాపన్న గౌడ్ పోరాటం చిరస్మరణీయం : జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: తెలంగాణ గడ్డపై అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సమానత్వం, న్యాయం మరియు ప్రజా హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీర తెలంగాణ యోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్…

Rangareddy: శ్రీ వీరాంజనేయ స్వామి దివ్య ఆశీస్సులు భక్తజనులందరి మీద ఉండాలి : మారబోయిన సందీప్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ విలేజ్ మసీద్ బండలోని శ్రీశ్రీశ్రీ స్వయంభూ వీరాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం శాస్త్ర యుక్తంగా పండిత శ్రేష్టులచే శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి స్వామికి ధూప ధీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం, శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో పూజలందుకున్న నైవేద్య ప్రసాదాలను శ్రీ వీరాంజనేయ దర్శనార్దమై విచ్చేసిన భక్త…