RSS Amplifier

News source

SGSTV NEWS online

SGSTV NEWS online

sgstvnews.inSource feed ↗10 articles

Live Last read · last published · next check

Written by

Latest articles

విశాఖ షీలానగర్లో మృతదేహాల కలకలం!

విశాఖపట్నం: నగరంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. షీలానగర్ జంక్షన్ వద్ద మట్టికుప్పలో మూడు మృతదేహాలు బయటపడటంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. లారీలోకి మట్టి ఎత్తి వేస్తుండగా మూడు మృతదేహాలు కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మట్టిని లారీలోకి ఎక్కిస్తున్న సమయంలో కూలీలు మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. అవి పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో మృతులు ఎవరు, ఎంతకాలం క్రితం…

బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!

హైదరాబాద్‌లో మత్తుపదార్థాల సరఫరా ముఠాపై మల్కాజిగిరి పోలీసులు ఉక్కుపాదం మోపారు. అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఎస్‌ఓటీ ఎల్‌బీనగర్, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు హషీష్ ఆయిల్ తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో సుమారు రూ.1.50 కోట్ల విలువైన 12 కిలోల హషీష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకుని.. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎల్‌బీనగర్…

ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగిని.. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ఏఎన్ఎం వృత్తిలో ఉంది. కానీ, ఆమె మనసు మొత్తం డబ్బు పై పేరాశతో నిండిపోయింది. ముసలి వయసులో తోడుగా ఉండాల్సిన భర్తను రోకలిబండతో కొట్టి ప్రాణాలు తీసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన ఈ ఘోరం సంచలనంగా రేపింది. డబ్బు, అస్తి ముందు బంధాలు, ఆప్యాయతలు పనిచేయడం లేదు. ఆస్తి కోసం సొంత వారినే కడతేరుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే... The post ఆస్తి…

Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఓ వ్యక్తి హత్య కేసును ఉప్పల్‌ మేడిపల్లి పోలీసులు ఛేదించారు. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ ఘటన వెనుక హత్య ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మృతుడి భార్య సునీతే హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. హతమార్చి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. మల్కాజిగిరి…

Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?

ఒక ప్రమాదం… వంద అనుమానాలు… సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు… అలాంటిది ఆ యాక్సిడెంట్‌ చేసింది పోలీసులే అయితే… అందులో యాక్సిడెంట్‌ చేసిన కారులో మద్యం, గంజాయి ఉంటే ఏం అనుకోవాలి.. పోలీసులు మద్యం తాగి కారు నడిపడం వల్లే ప్రమాదం జరిగిందని భావించాలా..? అంతకు మించి పోలీసులు ప్రయాణించిన కారు డిక్కీలో గంజాయి ఉంటే ఇక కలకలమే..... The post Andhra Pradesh:…

శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? స్త్రీలే ఎక్కువగా ఆచరించడం వెనుక అసలు పరమార్థం ఇదే!

Shravan Month Vrat Benifits: శ్రావణ మాసంలో మహిళలు నోములు, వ్రతాలు ఎందుకు ఎక్కువగా ఆచరిస్తారు? కుటుంబ సౌభాగ్యం, భర్త క్షేమం, సంతానం శ్రేయస్సు కోసం చేసే ఈ ఆచారాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సామాజిక పరమార్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో నోములు, వ్రతాలు కేవలం కోరికలు నెరవేర్చుకోవడానికి చేసే ఆచారాలు మాత్రమే కావు. వాటి వెనుక ఆధ్యాత్మికత, నియమశీలత, దానం, భక్తి, కుటుంబ శ్రేయస్సు,…

కేతువు అనుగ్రహంతో ఒక్కసారిగా మారిన వారి జాతకం..! ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో శుభాలు

Ketu Blessings: ఆగస్టు 17 నుంచి కేతువుతో రవి, ఆగస్టు 22 నుంచి బుధుడు కలవడం వల్ల కొన్ని రాశుల వారికి ఆకస్మిక శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, విదేశీ అవకాశాల్లో ఊహించని మార్పులు, పురోగతి కనిపించే సూచనలు ఉన్నాయి.సెప్టెంబర్ ద్వితీయార్థం వరకు ఆకస్మిక శుభ పరిణామాలు కొనసాగే అవకాశముంది. చాలా కాలంగా... The post కేతువు…

Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?

నేటి జాతకములు 18 ఆగస్టు, 2026 మేషం (18 ఆగస్టు, 2026) వైకల్యాన్ని అధిగమించడానికి మీకుగల అద్భుతమైన మేధాశక్తి సహాయ పడగలదు. సానుకూలమైన ఆలోచనలవలన మాత్రమే మీరు ఈ సమస్యతో పోరాడగలరు. ఈ రోజు, మూలధనం సంపాదించగలుగుతారు- మొండిబకాయిలు వసూలు చేస్తారు. లేదా క్రొత్త ప్రాజెక్ట్ లకోసం నిధులకోసం అడుగుతారు. ఈరోజు మీరు హాజరు కాబోయే సంబరంపార్టీలో మీరే కేంద్రం కాబోతున్నారు. మీ చీకటినిండిన జీవితం మీ శ్రీమతికి…

ప్రముఖులతో ఫొటోలు.. చేతిలో ఫేక్ ఐడీ.. డీఐజీ అంటూ భార్యాభర్తల లక్షల దందా!

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: పోలీసుల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న భార్యాభర్తలను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. తాము పోలీసు శాఖలో ఉన్నతాధికారులమంటూ నమ్మిస్తూ పలువురి నుంచి లక్షల రూపాయలు కాజేసిన శ్రీధర్, నందిని పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు తాము పోలీసు శాఖలో ఇంటెలిజెన్స్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్నామని చెప్పుకుంటూ పలువురిని…

అన్నం పెట్టిన బ్యాంకుకే కన్నం.. రూ. 90 లక్షల బంగారం మాయం! ఎవరో తెలిసి షాక్!

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంకులో బంగారం మాయం ఘటన కలకలం రేపింది.. అదే బ్యాంకులో పనిచేసే అసిస్టెంట్ మేనేజర్ బంగారం మాయం చేసినట్లు ఆడిట్‌లో తేల్చారు. బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు బాగోతం బయటపడింది. దొంగిలించిన బంగారం ఏం చేశాడో తెలుసా..! మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన అపహరణకు గురవడం సంచలనం రేపింది.. ఆడిట్‌లో బంగారం మాయం…