RSS Amplifier

Blog

Rythunestham | రైతునేస్తం

వ్యవసాయం సంబంధించిన విజ్ఞానాన్ని అందించే మాసపత్రిక.

rythunestham.inSource feed ↗10 posts

Overdue Last read · last published · next check
Last read 14 hours ago, longer than this feed's 7 hours schedule.

Latest posts

భోపాల్ పోర్టబుల్ బయోచార్ యూనిట్ తో బయోచార్ తయారీ

భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) ఆధ్వర్యంలోని కేంద్ర వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ (ICAR-CIAE), భోపాల్ శాస్త్రవేత్తలు పంట అవశేషాలను బయోచార్‌గా మార్చేందుకు చిన్న స్థాయి మరియు పైలట్ స్థాయి బయోచార్ యూనిట్లను అభివృద్ధి చేశారు. పైలట్ ప్లాంట్‌లో ఒక్క సారి సుమారు 300 కిలోల పంట అవశేషాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంది. ఇందులో బయోమాస్‌ను ఇంధనంగా ఉపయోగించి రియాక్టర్‌ను పరోక్షంగా వేడి చేస్తారు. బ్లోయర్ సహాయంతో…

పేనుబంక, పచ్చ దోమ నివారణకు పొగాకు కషాయం

పంటపొలాల చుట్టూ ప్రకృతిలో దొరికే వివిధ రకాల ఆకులను ఉడకపెట్టడం ద్వారా కషాయాలను తయారు చేస్తారు. ఇది మన సంప్రదాయ వ్యవసాయంలో భాగం. ఆకులను ఉడకపెట్టడం వలన అందులో ఉండే మూల పదార్థాలు పూర్తి స్థాయిలో ద్రావణంలో చేరి కషాయం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. పంటల సస్యరక్షణలో ఈ కషాయాలు అనాదిగా రైతులకు తెలిసినవే. ఇందులో ముఖ్యంగా పొగాకు కషాయం రైతులకు వివిధ పంటలలో పురుగుల నియంత్రణ కొరకు ఉపయోగపడుతుంది.

పశువైద్యులకు దైవసేవ చేసే అపూర్వ అవకాశంగోసేవతో పాటు కుటుంబానికి శ్రీవారి దర్శన భాగ్యం – నా అనుభవం

పశువైద్యులుగా మనకు లభించిన విద్య, అనుభవం, నైపుణ్యాలను మూగజీవుల ఆరోగ్యం కోసం ఉపయోగించడం ఒక గొప్ప బాధ్యత. అదే సేవను కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో గోసేవగా అందించే అవకాశం లభిస్తే, అది ఒక వృత్తిపరమైన అనుభవం మాత్రమే కాదు—జీవితాంతం గుర్తుండిపోయే ఆధ్యాత్మిక అనుభూతి. తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “శ్రీవారి వైద్య సేవ (Sri Vari Vaidya Seva)”…

ఔషధ మొక్క… చామంతిపూలు

కలెండ్యులా ఒక తక్కువ కాలం జీవించే, సువాసన గల బహువార్షిక హెర్బల్ మొక్క. 80 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. నిటారుగా పెరిగే కొమ్మలు కలిగి ఉంటుంది. ఆకులు కోడిగుడ్డు ఆకారంబల్లెం ఆకారంలో, 5-17 సెం.మీ. పొడవుండి, రెండువైపులా నూగు కలిగి ఉంటాయి. పూలు సంవత్సరం పొడవునా ఏర్పడతాయి. ఇన్‌ఫ్లోరెసెన్స్ పసుపు రంగులో ఉంటుంది. పూగుత్తి 4-7 సెంమీ. వ్యాసం కలిగి ఉంటుంది. కాయలు ముళ్ళు కలిగి ఉండి వంగిన ఏకిన్.

ఇక్రిశాట్ పోర్టబుల్ బయోచార్ యూనిట్ తో బయోచార్ తయారీ

వ్యవసాయ వ్యర్థాల నిర్వహణకు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా అంతర్జాతీయ మెట్ట పరిశోదన కేంద్రం శాస్త్రవేత్తలు, చిన్న రైతుల కోసం సులభంగా తరలించగల పోర్టబుల్ బయోచార్ యూనిట్ ను అభివృద్ధి చేశారు. ఈ యూనిట్‌ను నేరుగా పొలంలోనే ఉపయోగించవచ్చు. పంట అవశేషాలను ఒకచోట చేర్చి బహిరంగంగా కాల్చే బదులు, నియంత్రిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా నాణ్యమైన బయోచార్‌గా మార్చవచ్చు. ఈ సాంకేతికత తక్కువ…

ఇ.ఎం. ఉత్పత్తులు

మోతాదు : ఎకరానికి 15-20 కిలోలు అన్ని రకాల ఆహార పంటలు, కూరగాయల సాగులో ఉపయోగించవచ్చు.

పాడి పరిశ్రమకు కల్పతరువు: హైబ్రిడ్ ‘నేపియర్ బజ్రా గడ్డి ‘ సాగు!

పాడి పరిశ్రమలో విజయవంతంగా రాణించాలన్నా, నిలకడగా లాభాలు ఆర్జించాలన్నా మేత ఖర్చును తగ్గించుకోవడం అత్యంత ప్రధానమైన అంశం. సాధారణంగా ఒక పాడి ఆవు లేదా గేదె రోజువారీ ఖర్చులలో దాదాపు 60 నుండి 70 శాతం భాగం దాణా మరియు పశుగ్రాసానికే ఖర్చవుతుంది. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించి, పశువులకు ఏడాది పొడవునా పోషకాలతో కూడిన నాణ్యమైన పచ్చిమేతను అందించడంలో హైబ్రిడ్ నేపియర్ గడ్డి ఒక అద్భుతమైన వరంగా నిలుస్తుంది.

పశుగ్రాసంగా మునగ సాగులో మెలకువలు

మునగ (మొరింగా ఒలిఫెరా L.), దీనిని సాధారణంగా డ్రమ్ స్టిక్ ట్రీ అని పిలుస్తారు, ఇది భారత ఉపఖండంలో ఉద్భవించి ఉష్ణమండల ప్రాంతాలలో విస్తృతంగా సాగు చేయబడుతుంది. ఇది మానవ ఆహారం, పశుగ్రాసం, ఔషధ గుణాలు, రంగుల తయారీ, మరియు నీటి శుద్ధీకరణ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ చెట్టు కరువును, భిన్న ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది, వివిధ రకాల నేలల్లో పెరుగుతుంది మరియు వేగంగా, శక్తివంతంగా వృద్ధి చెందుతుంది.

వరి ధాన్యం మిల్లింగ్ – నాణ్యతపై ప్రభావం

ధాన్యం పైన ఊక పొర, లోపల గోధుమరంగు పొరలు గల తెల్లటి బియ్యాన్ని కలిగి ఉంటుంది. ధాన్యంలో 20 శాతం ఊక, 80 శాతం దంపుడు బియ్యం ఉంటాయి. రబ్బరు రోల్ షెల్లర్ ధాన్యం నుంచి ఊక వేరుచేసిన తర్వాత దంపుడు బియ్యం వస్తుంది. దీనిని పాలిష్ చేయడం ద్వారా గోధుమరంగు పొరలను (తౌడు) తొలగించి తెల్లటి బియ్యాన్ని పొందవచ్చు వడ్ల శారీరక లక్షణాలను పట్టికలో చూడవచ్చు. వడ్ల శారీరక

ఇ.యం. టెక్నాలజీ

తయారీ విధానం : పైన పేర్కొన్న పదార్థాలను బాగా కలిపి ప్లాస్టిక్ క్యాన్‌లో వేసి గాలి చొరబడకుండా మూత బిగించి 8-10 రోజులు చల్లని, చీకటి ప్రదేశాలలో పులియ బెట్టాలి. చల్లగా ఉన్న సమయంలో ఒక చ.మీ. కి 100 గ్రా. చొప్పున బొకషి ఎరువుని ఇతర సేంద్రియ ఎరువులతో కలిపి భూమిపై చల్లాలి. ఒక ఎకరానికి 400 కి. బొకాషి అవసరం. తయారీ విధానం : పై పదార్థాలన్నింటినీ