కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల రద్దు యత్నాన్ని విరమించుకోవాలి: కొప్పుల మహేష్ రెడ్డి పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి అండగా నిలిచిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపణ పరిగి, ఆగస్టు 17 (ప్రజాజ్యోతి): కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పరిగి బస్టాండ్ వద్ద బీఆర్ఎస్…
వార్డుల సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతున్న కౌన్సిలర్లు టీచర్స్ కాలనీలో రోడ్డు మరమ్మతులు – ఖాన్ కాలనీ లో బోరు మోటార్ ఏర్పాటు, నీటి సరఫరా పునరుద్ధరణ పరిగి, ఆగస్టు 17 (ప్రజాజ్యోతి): పరిగి మున్సిపల్ పరిధిలోని 12వ, 13వ వార్డుల సమస్యల పరిష్కారానికి కౌన్సిలర్లు వారాల రవీందర్, మీర్ సమీనా తాహేర్ అలీ నిరంతరం చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో 12వ వార్డులోని టీచర్స్ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన […]
సిద్దిపేట రూరల్, ఆగస్టు 16 (ప్రజాజ్యోతి): సిద్దిపేట జై శ్రీరామ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది 65 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితులు, వివిధ అనారోగ్య కారణాలతో ఎంతోమందికి తరచూ రక్తం అవసరమవుతుందని తెలిపారు. రక్తం…
స్వాతంత్ర్య దినోత్సవం – స్వేచ్ఛను కాపాడటం మనందరి బాధ్యత ఆగస్టు 15 – స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ‘ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఇచ్చే సందేశం’ భారతదేశ చరిత్రలో ఆగస్టు 15వ తేదీకి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. వందల సంవత్సరాల విదేశీ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన పవిత్రమైన రోజు ఇది. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాలు, జైలు జీవితం, ప్రాణత్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశం…
అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన ఎమ్మెల్యే టీఆర్ఆర్కు ఘన స్వాగతం శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, శాలువాలతో ఘన సన్మానం పరిగి, ఆగష్టు 12 (ప్రజాజ్యోతి):అమెరికాలో నిర్వహించిన ATA సభల్లో పాల్గొని పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డికి పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు,…
సిద్దిపేట అర్బన్,ఆగస్టు 09 ,(ప్రజాజ్యోతి): శ్రీనివాసనగర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ వనభోజన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు పెద్ది మల్లికార్జున్ ఆధ్వర్యంలో కిష్టసాగర్ సమీపంలోని శృంగేరి పీఠం ఆశ్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సభ్యులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సహస్ర పారాయణం నిర్వహించారు. అనంతరం మహిళలు, చిన్నారుల కోసం వివిధ రకాల ఆటల…
చిన్నకోడూర్ , ఆగస్టు 01, (ప్రజా జ్యోతి) : ఇండియన్ ఆయిల్ అండ్ సీడ్ కార్పొరేషన్ ఫౌండేషన్ డే సందర్భంగా వ్యవసాయ రంగంలో వినూత్న సాగు విధానాలతో విశేష ఫలితాలు సాధించిన రైతులను శనివారం హైదరాబాద్ లో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ డాక్టర్ ఆర్.కె. మాథుర్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ జి.డి. సతీష్ కుమార్ హాజరై ఎంపికైన రైతులకు శాలువాలు కప్పి, ప్రశంసాపత్రాలు అందజేసి…
సిద్ధిపేట రూరల్ ,జులై 30,(ప్రజాజ్యోతి):మెదక్ జిల్లా ఏడుపాయల దేవస్థానం దర్శనం ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.బాధితుడు బెజిగం వినేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు మెదక్ జిల్లాలోని ఏడుపాయల దేవస్థానానికి వెళ్లారు. దర్శనం అనంతరం సాయంత్రం అల్లుడు ద్వారకేష్ కారు (TS 36 N 4995)లో…
వర్షాల ప్రభావం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి — ఎస్సై మురళి రామారెడ్డి జూలై 29 (ప్రజా జ్యోతి) వర్షాలు భారీగా కురుస్తున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల మూడు రోజులలో అతి బారి వర్షాలు కురుస్తున్నందున పాత శిధిలావస్థలో ఉన్న ఇళ్ల నుండి దూరంగా ఉండాలని భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలి. విద్యుత్ తీగలు…