ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి TG: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో విషాదం నెలకొంది. వరంగల్ (D) నర్సంపేటలో ఈ మధ్యాహ్నం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన RTC డ్రైవర్ శంకర్ గౌడ్ చనిపోయారు. తమ డిమాండ్ల సాధన కోసం… The post ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి first appeared on People's Diary .
ప్రిన్సిపల్ ఝాన్సీ రాణి పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేశారు – భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి, ఏప్రిల్ 23 (పీపుల్స్ డైరీ): సింగరేణి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చండ్ర ఝాన్సీ రాణి వెంకటేశ్వర్లు పాఠశాల అభివృద్ధికి విశేష కృషి… The post ప్రిన్సిపల్ ఝాన్సీ రాణి పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేశారు first appeared on People's Diary .
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో ఆర్టీసీ కార్మికుడు ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నం చేశాడు ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది డిమాండ్లను నెరవేర్చే విషయంలో… The post మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం first appeared on People's Diary .
ప్రభుత్వ బడులు ముద్దు…. ప్రైవేటు పాఠశాలలు వద్దు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని లక్ష్యంతో చార్ బౌలి వరంగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల బృందం గురువారం చార్ బౌలి వరంగల్ లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ… The post ప్రభుత్వ బడులు ముద్దు…. ప్రైవేటు పాఠశాలలు వద్దు first appeared on People's Diary .
ఇంటర్ ఫలితాలలో గురుకుల విద్యార్థుల ప్రతిభ ఏన్కూరు ఏప్రిల్ 12 పీపుల్స్ డైరీ. ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఏన్కూరులోని బాలుర గురుకుల కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీ ఫలితాలలో… The post ఇంటర్ ఫలితాలలో గురుకుల విద్యార్థుల ప్రతిభ first appeared on People's Diary .
#కేరళలో మార్పు కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో UDF విజయం తథ్యం.. రాహుల్ గాంధీ సారథ్యంలో కేరళ కొత్త వెలుగు చూడబోతోంది. కేరళలోని అలెప్పీ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ MLA అభ్యర్థి ఏడి థామస్ విజయం కోసం… The post కేరళలో మార్పు కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. first appeared on People's Diary .
*రాష్ట్రంలో భూతగాదాలకు ఇక చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!* రాష్ట్రంలో భూ పరిపాలనను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా సర్కార్ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇకపై సర్వే నంబర్ల వారీగా డిజిటల్ సర్వే పూర్తి కాకుండా రిజిస్ట్రేషన్లు నిర్వహించకూడదని… The post రాష్ట్రంలో భూతగాదాలకు ఇక చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!* first appeared on People's Diary .
తండ్రిని చంపిన కొడుకులు. రేపాక గ్రామంలో ఘటన జయశంకర్ జిల్లాలో దారుణ ఘటన రేగొండ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో శనివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది.వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తండ్రిని కొడుకులు చంపిన ఘటన భూపాలపల్లి జిల్లా… The post తండ్రిని చంపిన కొడుకులు. first appeared on People's Diary .
ప్రియురాలి కోసం ప్రాణాలతో ఆట..! టవర్ ఎక్కిన యువకుడు – గణపురం మండలంలో ఉద్రిక్తత – ఫోన్ బ్లాక్తో ఆవేశం.. హైటెన్షన్ టవర్పైకి ఎక్కి హంగామా – “ప్రేయసిని పిలిస్తేనే దిగుతా” అంటూ బెదిరింపులు – రెండు గంటలపాటు ఉత్కంఠ.. గ్రామంలో… The post ప్రియురాలి కోసం ప్రాణాలతో ఆట..! టవర్ ఎక్కిన యువకుడు first appeared on People's Diary .
ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ ఎల్కతుర్తి మార్చి 22 ( పీపుల్స్ డైరి) ప్రమాదాలు జరుగుతున్న స్థలాలను గుర్తించి ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన ఎల్కతుర్తి పోలీస్… The post ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ first appeared on People's Diary .