వరలక్ష్మీ వ్రతం: ప్రాముఖ్యత, పూజా విధానం, వ్రత కథ, పాటించాల్సిన నియమాలు వరలక్ష్మీ వ్రతం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాల్లో ఒకటి. ముఖ్యంగా వివాహిత మహిళలు కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు, సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. వరలక్ష్మీ వ్రతం అంటే ఏమిటి? ‘వరలక్ష్మీ’ అంటే వరాలను…
పాలిటెక్నిక్ విద్యార్థుల రాష్ట్రవ్యాప్త ఆందోళన.. పలు చోట్ల ఉద్రిక్తత హైదరాబాద్: జీవో 97ను రద్దు చేయాలని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి పాలసీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లు, ప్రధాన రహదారులు, కళాశాలల ఎదుట బైఠాయించి నిరసనలు తెలిపారు. పలు చోట్ల కళాశాలలను…
రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల తర్వాత ఊరట.. క్లర్క్, ప్యూన్కు సుప్రీంకోర్టు క్లీన్చిట్ 1996లో నమోదైన రూ.20 లంచం కేసులో గుజరాత్ ప్రభుత్వానికి చెందిన క్లర్క్, ప్యూన్కు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. దిగువ కోర్టులు విధించిన శిక్షలను రద్దు చేస్తూ ఇద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది. విద్యార్థికి ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు రూ.120 లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు వారిపై వచ్చాయి. ఏసీబీ నిర్వహించిన…
రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రాజంపేట ఎస్ఐ కామారెడ్డి జిల్లా: లంచం తీసుకుంటూ రాజంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ దువ్వల అంజనేయులు ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అధికారిక పని చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ నెల 20న ఫిర్యాదుదారుడి కుమారుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించడంతో పాటు, కేసులో చార్జిషీట్ దాఖలు చేసే సమయంలో మరింత అనుకూలంగా వ్యవహరించేందుకు ఎస్ఐ రూ.30…
కొండా సుష్మిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ కౌంటర్ హైదరాబాద్: కాంగ్రెస్ నేత కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ తీవ్రంగా స్పందించారు. సుష్మిత వ్యాఖ్యల కారణంగా ఇతర పార్టీలకు చెందిన వారు తమను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “మేము 10, 15 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తూ దొబ్బించుకుంటున్నాం. అయినా మాకు ఎమ్మెల్యే టికెట్ కూడా…
రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి టి.పి.సి.సి సభ్యులు జె.బి. శౌరి కొత్తగూడెం: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కొత్తగూడెంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టి.పి.సి.సి సభ్యులు జె.బి. శౌరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ…
ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్పై ధాన్యం కుంభకోణం కేసు రూ.40.96 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు అధికారుల గుర్తింపు నిర్మల్: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్పై ధాన్యం కుంభకోణం కేసు నమోదైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలో రేఖా నాయక్ పేరిట ఉన్న ఏఆర్ఎస్ రైస్ మిల్లులో భారీగా ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. అధికారుల తనిఖీలు, రికార్డుల…
బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలో నలుగురి మృతి సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి శివారులో బుధవారం అర్ధరాత్రి సమయంలో జరిగింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన…
కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ సమీపంలో పోలీసుల దాడులు.. ఓయో లాడ్జిల్లో వ్యభిచారం గుట్టురట్టు హైదరాబాద్, ఆగస్టు 20: కూకట్పల్లి కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ సమీపంలో ఓయో లాడ్జిల ముసుగులో సాగుతున్న వ్యభిచార కార్యకలాపాలను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు అల్లూరి ట్రేడ్ సెంటర్లోని రెండు లాడ్జిలపై మంగళవారం రాత్రి కూకట్పల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. బాలానగర్ ఏసీపీ నరేష్రెడ్డి…
నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. రూపారెడ్డిని ఆమె వద్ద చదువుకున్న విద్యార్థులే హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. హత్య కేసు దర్యాప్తు కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు దాదాపు 70 సీసీ…