RSS Amplifier

Blog

NetVaradhi – Telugu News Portal

netivaradhi.inSource feed ↗12 posts

Live Last read · last published · next check

Written by

Latest posts

వరాహ స్వామి ఆలయానికి 1, 11, 116 అందజేత.

నేటి వారధి పెద్దపల్లిప్రతినిధి కమాన్ పూర్ ఆగస్టు 14.కమాన్ పూర్ మండల కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీ ఆదివార స్వామి ఆలయ అభివృద్ధి మరియు లడ్డు కౌంటర్ బాక్స్ కొరకు 1,116 రూపాయలను ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్ కు అందజేశారు. మందని పట్టణానికి చెందిన పాండ్రాల మల్లమ్మ స్మారగార్ధం ఆమె కుమారుడు పాండురాల రాజు మరియు కుటుంబ సభ్యులు ₹1,16,116 రూపాయలను అందజేశారు. కాగా ఆయా రూపాయలను ఆలయ అభివృద్ధికి ఖర్చు చేయడం…

అంబరాన్నంటిన ఆదివార స్వామి జయంతి  ఉత్సవాలు..

నేటి వారధి పెద్దపల్లి.ప్రతినిధి కమాన్ పూర్ ఆగస్టు 24.కమాన్ పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివారహస్వామి జయంతి ఉత్సవాలు రెండో రోజు కొనసాగాయి, స్వామి వారి వద్ద ఉదయం నిత్యాభిషేకం గోపూజ నిర్వహించారు, అనంతరం ఆదివారహ హవనము హోమం నిర్వహించడం జరిగింది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం నిత్య పూర్ణాహుతి గావించారు. ఉదయం నుండే భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.కాగా స్వామి వారిని జైపూర్ ఏసిపి ఆరే వెంకటేశ్వర్లు, రాష్ట్ర…

మగవాళ్ళకు రక్షణ లేకుండా పోయింది,చేతులు, కాళ్లను కట్టేసి భర్తను హత్య చేసిన భార్య

చేతులు, కాళ్లను కట్టేసి భర్తను హత్య చేసిన భార్య నేటి వారధి ప్రతినిధితెలంగాణ :హైదరాబాద్‌లోని పీర్జాదిగూడలో దారుణం జరిగింది. భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. రాఘవేంద్ర కాలనీకి చెందిన సత్యనారాయణ (51), భార్య సునీత (44) మధ్య ఆగస్టు 6న గొడవ జరిగింది. ఈ క్రమంలో సునీత తన భర్త చేతులు, కాళ్లను చీరతో కట్టి సెంట్రింగ్‌ కర్రతో తీవ్రంగా కొట్టింది. అనంతరం వాహనం నుంచి…

భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రించిన భార్య

భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రించిన భార్య నేటి వారధి ప్రతినిధిఆంధ్రప్రదేశ్ : మదనపల్లె జిల్లా పీలేరులో ఓ దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య ఉమాదేవి, తన ప్రియుడు చారా సుబ్రహ్మణ్యం కలిసి భర్త వెంకట సుబ్రహ్మణ్యంను హత్య చేసింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి మత్తులోకి జారుకున్న తర్వాత ప్రియుడితో కలిసి హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని…

ఎం వి ఎస్ ఫౌండేషన్ హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో నిరంతరంగా రక్తదానం

రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న టి.సిద్దు (ఏ ఆర్ సి బార్ ఉద్యోగి) రక్తదానం మరొకరికి ప్రాణదానo నేటి వారధి (ప్రతినిధి)ఎన్టీఆర్ జిల్లా : తిరువూరు పట్టణ పరిధిలోని బోసు బొమ్మ సెంటర్ ఎంవిఎస్ (డాక్టర్ రమేష్ బాబు) హాస్పటల్ నందు విసన్నపేట మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన బాణావతు విష్ణుకుమార్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు ప్లేట్లెట్స్ పడిపోయి రక్త శాతం చాలా తక్కువగా ఉంది. ఆయనకు…

మన సమాజం లేకుండా మనంలేం హాస్టల్ కతలు  పుస్తకావిష్కరణ లో  కవి, కథకులు విశ్రాంత ఐ.ఏ.స్ ఆఫీసర్ అంగలకుర్తి విద్యాసాగర్

నేటి వారధి (ప్రతినిధి)ఖమ్మం : మన సమాజాన్ని పట్టించుకోకుండా బతకలేమని వ్యవస్థల్ని మార్చడానికి ఎవరో ఒకరు నిబద్దత తో తమ పని తాము చేయడమే కోమాకుల సీతారాములు రాసిన హాస్టల్ కతల సారాంశమని కవి, రచయిత విశ్రాంత ఐఏఎస్ అధికారి అంగలకుర్తి విద్యాసాగర్ అన్నారు ఆదివారంనాడు ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో బహుజన సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ కవి , విమర్శకులు, కాళోజీ అవార్డు గ్రహీత డా.సీతారాం అధ్యక్షతన కథకుడు…

వర్షాల కోసం గ్రామదేవతకు బోనాలు.. బొడ్రాయికి జలాభిషేకం..

నేటి వారధి (ప్రతినిధి)ఖమ్మం:వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఖమ్మం జిల్లా రూరల్ మండలం మంగళగూడెం గ్రామంలో ప్రజలు వర్షాల కోసం వినూత్నంగా ప్రార్థించారు. శనివారం గ్రామంలో దేవతకు అత్యంత వైభవంగా బోనాల పండుగను నిర్వహించారు.ఊరి సరిహద్దుల్లోని గ్రామ దేవతలకు మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరి నడిబొడ్డున ఉన్న ‘గ్రామ…

యువత అగ్రహ జ్వాలకు మోకరిల్లిన నిరంకుశత్వంప్రజాస్వామ్య పోరాటంలో విద్యార్థి యువత ఐక్యతదే విజయంPYL రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వి. రాకేష్

అణచివేత ఎంత తీవ్రంగా ఉంటే.తిరుగుబాటు అంత ప్రతిధ్వనిస్తుంది ఐక్యమైన విద్యార్థి శక్తి ముందు ఏ నిరంకుశత్వమైనా తలవంచాల్సిందే నేటి వారధి (ప్రతినిధి)ఖమ్మం: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కేవలం ఒక పదవీ త్యాగం మాత్రమే కాదని, అది కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిరంకుశ, అణచివేత వైఖరిపై భారత విద్యార్థి, యువజన లోకం సాధించిన చారిత్రక విజయమని ప్రగతిశీల యువజన సంఘం (PYL) తెలంగాణ రాష్ట్ర…

మంగళగిరి లో జీస్టాట్ బెంచ్ ప్రారంభంఉన్నతాధికారులు, ప్రముఖుల మధ్య బెంచ్ ను ప్రారంభించిన న్యాయమూర్తి భాస్కరరెడ్డి వేమిరెడ్డి

నేటి వారధి (ప్రతినిధి)ఆంధ్రప్రదేశ్ :జీఎస్టీ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా, అప్పీళ్ల ను విచారించడానికి కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అప్పీల్లెట్ ట్రిబ్యునల్ ( జీస్టాట్ ) ను ఏర్పాటు చేసిందని జీస్టాట్ ఆంధ్రప్రదేశ్ న్యాయవిభాగం ఉపాధ్యక్షులు భాస్కరరెడ్డి వేమిరెడ్డి తెలిపారు మంగళగిరి లో పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు మధ్య ఆయన ఆంధ్రప్రదేశ్ జీస్టాట్ బెంచ్ ను వైభవంగా…

26 న హాస్టల్ కథలపుస్తకావిష్కరణ సభ

నేటి వారధి (ప్రతినిధి)ఖమ్మం కవి, రచయిత, కళాకారుడు, ఉద్యమ నేత కోమాకుల సీతారాములు రచించిన “హాస్టల్ కతలు ” పుస్తకావిష్కరణ కార్యక్రమం జులై నెల 26 న ఉదయం, 10. గంటలకు నిర్వహిస్తున్నట్లు బహుజన సాహిత్య వేదిక ప్రకటించింది.హాస్టల్ కథలు పుస్తకావిష్కరణ కార్యక్రమం బ్రోచర్ను భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆవిష్కరించారుభక్త రామదాసు కళా క్షేత్రం, ఖమ్మం లో నిర్వహిచే ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి, రచయిత, ఎ. విద్యా సాగర్,…

వృద్ధ అనాథాశ్రమంలో అన్నదానం పండ్ల పంపిణీ టీజేఏ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించిన జర్నలిస్టులు

వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులు నింపిన మానవతా కార్యక్రమం నేటి వారధిమహబూబాబాద్, ప్రతినిధితెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ (టీజేఏ) 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా శనిగపురంలోని వృద్ధ అనాథాశ్రమంలో సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించింది. జిల్లా అధ్యక్షుడు మేకరబోయిన నాగేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం నిర్వహించడం తో పాటు పండ్లను పంపిణీ చేసి, వారి…

మానుకోట రైలు పట్టాలపై ఓ ప్రాణం పోబోతుంది సమాచారం అందిన వెంటనే శరవేగంగా స్పందించిన మహబూబాబాద్ రూరల్ సిఐ అంజలి..

నేటి వారధి (ప్రతినిధి)మహబూబాబాద్ జిల్లా పరిధిలో కటికి చీకటి ఓ..పక్క. పట్టాలపై పరుగులు పెడుతూ వస్తున్న రైలుబండి మరోపక్క ఖచ్చితంగా చావాలని నిర్ణయించుకుని రైలు పట్టాలపై పడుకున్న యువకుడి జాడ కోసం కాలం కంటే వేగంగా పరుగులు పెట్టిన సిఐ అంజలి, పోలీస్ సిబ్బంది.క్షణం…! క్షణం…!! చావు.. బ్రతుకు.. దోబూచులాడిన ఉత్కంఠభరిత సంఘటన..ఎట్టకేలకు నిండు ప్రాణాన్ని కాపాడిన మానుకోట పోలీస్ లు మహబూబాబాద్ పరిధిలో రైల్వే…