RSS Amplifier

Blog

Manavarthalu

manavarthalu.inSource feed ↗10 posts

Overdue Last read · last published · next check
Last read 13 hours ago, longer than this feed's 2 hours schedule.

Latest posts

ఆధునిక సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్

దేశం కోసం ప్రాణాలర్పించిన ఘనత ఆ మహానీయుడి సొంతం చిట్కుల్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఆధునిక సాంకేతిక విప్లవానికి ఆద్యుడు, టెలికాం రంగంలో సరికొత్త సంస్కరణలు తెచ్చి భారత దేశాన్ని టెక్నాలజీలో పరుగులు పెట్టించిన మహా ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి దక్కుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.మంగళవారం రాజీవ్ గాంధీ జయంతిని…

సిగాచి బాధితులకు ఈపీఎఫ్, ఈడి ఎల్ ఐ , ఈఎస్ఐ ప్రయోజనాలు వెంటనే అందించాలి – టి పి జే ఏ సి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిగాచి ఇండస్ట్రీస్ ప్రమాదం జరిగి 13 నెలలు గడిచినా, పలువురు బాధిత కుటుంబాలకు ఇంకా ఈపీఎఫ్ , ఈఎస్ఐ ప్రయోజనాలు అందలేదని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సంగారెడ్డి జిల్లా కమిటీ పేర్కొంది.ఈ నేపథ్యంలో టి పి జే ఏ సి జిల్లా ప్రతినిధులు పటాన్‌చెరు ఈఎస్ఐసి కార్యాలయాలను సందర్శించి, సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఈపీఎఫ్, ఈడి ఎల్ ఐ ప్రయోజనాలు…

విద్యార్థుల భ‌విష్య‌త్ ను దెబ్బ‌తీసే నిర్ణ‌యాల‌ను ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకోవాలి : బీఆర్‌ఎస్‌వీ నియోజ‌క‌వ‌ర్గ అధ్య‌క్షులు చెన్నారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన శ‌క్తి స్కీమ్ , జీవో నెంబ‌ర్ 97 ను ర‌ద్దు చేయాల‌ని బీఆర్ఎస్వీ డిమాండ్ చేసింది. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ అధ్యక్షులు కమ్మెట చెన్నారెడ్డి ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ క‌ళాశాల విద్యార్థుల‌తో క‌లిసి ఆందోళ‌న నిర్వ‌హించారు .జీవో నెంబ‌ర్ 97ను వెంటనే రద్దు చేసి, పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి…

సమ్మెలో సమరశీలంగా పోరాడిన బిస్లరీ కార్మికులకు జేజేలు

జాయింట్ లేబర్ కమిషనర్ (జే సి ఎల్) సమక్షంలో యాజమాన్యం యూనియన్ మద్య ఒప్పందం కార్మికుల సమస్యల పరిష్కారానికి యజమాన్యం అంగీకారం బిస్లరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పాశమైలారం పారిశ్రామిక అవాడ లోని బిస్లరీ ఇంటర్నేషనల్ పరిశ్రమలో గత 71 రోజులుగా పట్టుదలతో సమ్మెలో సమశీలంగా యజమాన్యం దిగొచ్చింది. 71 రోజుల సమ్మె ఫలితంగా…

సిఐటియు ద్వారానే సమస్యలు పరిష్కారం

కార్మికులకు అండగా సిఐటియు ఎర్ర జెండా పెన్నార్ కార్మికులు సీఐటీయూలోకి సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిఐటియు ద్వారానే తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో కార్మికులు సిఐటియులో చేరుతున్నారని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య పేర్కొన్నారు. గురువారం పటాన్ చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్ లో పెన్నార్ పరిశ్రమ కార్మికులు సీఐటీయూలోకి చేరడం జరిగినది.…

‘రెడ్‌మీ నోట్ 17 5జీ’ ఫోన్ లాంచ్ చేసిన సినీనటి హెబ్బా పటేల్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : షావోమీ సబ్‌బ్రాండ్ రెడ్‌మీ గురువారం భారత్‌లో ‘నోట్ 17 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా అమీర్ పేటలో సత్యా ఏజెన్సీస్ వాల్యూ జోన్ లో సినీనటి హెబ్బా పటేల్ విడుదల చేశారు. ఈ సిరీస్‌లో దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశించిన తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. 8,000 mAh భారీ బ్యాటరీ, 120Hz అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్ వంటి బలమైన ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ…

అధునాతన సాంకేతికతపై గీతం అధ్యాపకులకు శిక్షణ

మ్యాట్ ల్యాబ్ ను ఉపయోగించి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ పై కార్యశాల మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: వేగంగా మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని, బోధన-శిక్షణా నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు గాను హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ అధ్యాపకులకు మ్యాట్ ల్యాబ్ ను ఉపయోగించి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ పై మూడు రోజుల ప్రత్యేక కార్యశాలను ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు…

పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి : నీలం మధు ముదిరాజ్

కార్యకర్తలే పార్టీకి బలం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి పటాన్ చెరు లో సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: కార్యకర్తలే పార్టీ కి బలమని ,కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసి, ప్రజలకు మరింత చేరువ చేయడమే సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ ప్రధాన లక్ష్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు అన్నారు.బుధవారం పటాన్‌చెరు…

ఫోటోగ్రాఫర్లు చరిత్రను, జ్ఞాపకాలను భద్రపరిచే కళాకారులు: నీలం మధు ముదిరాజ్

ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా ఫొటోగ్రాఫర్ల దినోత్సవం జెండా ఎగురవేసి, కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న నీలం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఒక ఫోటో అనేది కేవలం ఒక చిత్రం కాదని, అది ఒక కాలానికి, ఒక సంఘటనకు, ఒక జ్ఞాపకానికి శాశ్వత సాక్ష్యంగా నిలుస్తుందని అ ఫోటో మన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను భవిష్యత్ తరాలకు అందించే గొప్ప బాధ్యతను ఫోటోగ్రాఫర్లు నిర్వర్తిస్తున్నారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్…

దళితుల భూముల్లో ఎస్ టిపి ప్లాంట్ ఏర్పాటును విరమించుకోవాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

రైతులు సాగు చేస్తున్న పంట భూములను సిపిఎం పార్టీ బృందం తహసిల్దార్ కు వినతిపత్రం అందజేత మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: లక్డారం గ్రామ దళితుల భూములకు భూమికి భూమి లేదా, తగిన నష్టపరిహారం చెల్లించేలా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్ సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని లక్డారం గ్రామ దళితుల భూముల్లో అక్రమంగా ఎస్…